వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పసుపుతాడుతో నోట్ల రద్దుపై భూమన ఆగ్రహం
బంగారంపై కేంద్రం విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా తిరుపతిలో వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బంగారంపై ఆంక్షలకు నిరసనగా తాతయగుంట ఆలయం వద్ద మహిళలు నిరసనకు దిగారు. వర్షాన్ని సైతం లెక్కచేయకండా పసుపుతాడును కట్టుకుని, లక్ష్మీదేవి చిత్రపటాలను చేతిలో పట్టుకుని ఆందోళన చేపట్టారు.
Comments
ysr congress andhra pradesh demonetisation భూమన కరుణాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ పెద్ద నోట్ల రద్దు
English summary
YSR Congress party leader Bhumana Karunakar Reddy protests against the restrictions on gold
Story first published: Monday, December 5, 2016, 16:35 [IST]