వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పసుపుతాడుతో నోట్ల రద్దుపై భూమన ఆగ్రహం

By Pratap
|
Google Oneindia TeluguNews

బంగారంపై కేంద్రం విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా తిరుపతిలో వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బంగారంపై ఆంక్షలకు నిరసనగా తాతయగుంట ఆలయం వద్ద మహిళలు నిరసనకు దిగారు. వర్షాన్ని సైతం లెక్కచేయకండా పసుపుతాడును కట్టుకుని, లక్ష్మీదేవి చిత్రపటాలను చేతిలో పట్టుకుని ఆందోళన చేపట్టారు.

English summary
YSR Congress party leader Bhumana Karunakar Reddy protests against the restrictions on gold
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X