వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భూమన కరుణాకరరెడ్డి సీఐడీ విచారణ
తుని
ఘటనలో
ఆరోపణలు
ఎదుర్కొంటున్న
వైసీపీ
నేత
భూమన
కరుణాకరరెడ్డి
సీఐడీ
విచారణ
ముగిసింది.
భూమనను
8
గంటలకు
పైగా
సీఐడీ
అధికారులు
విచారించారు.
విచారణ
అనంతరం
బయటకు
వచ్చిన
భూమన
మీడియాతో
మాట్లాడుతూ
తుని
ఘటనతో
తనకెలాంటి
సంబంధం
లేదన్నారు.
తాను
తప్పు
చేయలేదని,
ఎవరికీ
భయపడాల్సిన
అవసరం
లేదన్నారు.
తుని
ఘటనలో
విచారించాల్సింది
తనను
కాదని
చంద్రబాబును
ప్రశ్నించాలన్నారు.
తుని
ఘటనలో
తనను
కావాలనే
వేధిస్తున్నట్లు
చెప్పుకొచ్చారు.
తనపై
ప్రభుత్వం
కక్ష
సాధిస్తోందని
ఆరోపించారు.
Comments
bhumana karunakar reddy ysr congress andhra pradesh tuni incident భూమన కరుణాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ తుని సంఘటన
English summary
YSR Congress party leader Bhumana karunakar Reddy had been questioned by Andhra Pradesh CID on Tuni incident for about 8 hours on Tuesday.
Story first published: Wednesday, September 21, 2016, 16:53 [IST]