వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూమన కరుణాకరరెడ్డి సీఐడీ విచారణ

By Pratap
|
Google Oneindia TeluguNews

తుని ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి సీఐడీ విచారణ ముగిసింది. భూమనను 8 గంటలకు పైగా సీఐడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన భూమన మీడియాతో మాట్లాడుతూ తుని ఘటనతో తనకెలాంటి సంబంధం లేదన్నారు.
తాను తప్పు చేయలేదని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తుని ఘటనలో విచారించాల్సింది తనను కాదని చంద్రబాబును ప్రశ్నించాలన్నారు. తుని ఘటనలో తనను కావాలనే వేధిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తనపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు.

English summary
YSR Congress party leader Bhumana karunakar Reddy had been questioned by Andhra Pradesh CID on Tuni incident for about 8 hours on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X