వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూర్పుగోదావరిలో ఘోరం: గోదావరిలో బోటు మునక, 40మంది గల్లంతు

|
Google Oneindia TeluguNews

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దేవిపట్నం మండలం మంటూరు వద్ద సుడిగాలి ధాటికి ఓ లాంచీ నదిలో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. పోలవరం నుంచి కొండ మొదలు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద సమయంలో 60మంది గిరిజనులు ఉన్నట్టు తెలుస్తోంది.

boat capsize in godavari: fourty tribles drown in river

అయితే ఇందులో 20మంది నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నట్టు సమాచారం. మిగతా 40మంది ప్రయాణికులు గల్లంతయినట్టుగా తెలుస్తోంది. కొంతమంది గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దింపినట్టు చెబుతున్నారు. లాంచీని లక్ష్మీ వెంకటేశ్వర సర్వీస్ కంపెనీగా చెందినదిగా గుర్తించారు. ప్రస్తుతం దీని యజమాని రంపచోడవరం పోలీస్ స్టేషనులో ఉన్నట్టు సమాచారం.

English summary
Fourty tribles are drowned when they ventured into river Godavari on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X