చెప్పులు, గుడ్లే, మహిళ గానీ మహిళ..: రోజాపై బోడె ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై తెలుగుదేశం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్లో తన పేరుందంటూ రోజా ఆరోపణలు చేయడంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రోజాను పరుష పదజాలంతో దూషించారు. అంతేగాక, తమ నియోజకవర్గంకు వస్తే రోజాపై చెప్పులు, గుడ్లు పడతాయని బోడే ప్రసాద్ హెచ్చరించారు. రోజా ఓ మహిళ గానీ మహిళ అని.. ఆమె తనపై ఈ విధంగా మాట్లతాడటం సిగ్గుచేటని అన్నారు. తనపై ఆరోపణలు చేస్తుండటంతో మూడేళ్లుగా కడుపు రగిలిపోతోందని, అందుకే ఈ రోజు ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చెప్పారు.

రోజా విమర్శలు ఇలా..
కృష్ణాజిల్లాలోని కంకిపాడు పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం వైసిపి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. కాల్మనీ, సెక్స్ రాకెట్, ఇసుక మాఫియా వంటి స్కాంలో.. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాత్ర ఉందని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. అంతేగాక, కృష్ణాజిల్లా అల్లుడైన సిఎం చంద్రబాబు కృష్ణానదిని, జిల్లా ప్రజలను నిలువునా దోచుకుంటున్నారన్నారు. లోకేష్ వార్డు మెంబర్గా కూడా గెలవలేడని ఎద్దేవా చేశారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications