వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీఫ్ విప్‌లు పల్లె, పయ్యావులకు కేబినెట్ హోదా, ఉత్తర్వులు జారీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ, మండలిలో చీఫ్ విప్‌లు పల్లె రఘునాథ్ రెడ్డి, పయ్యావుల కేశవ్‌లకు కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించారు. దీంతో ఆయన 2020 జనవరి 17 వరకు ఉండనున్నారు.

Cabinet minister status for Palle and Payyavula

కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్‌లో సభ్యుడి పదవికి రిటైర్డ్ ఐఏఎస్ ప్రేమ్ చంద్ వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల కారణంగా రాజీనామా సమర్పించారు.ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.

English summary
Cabinet minister status for Palle Raghunath Reddy and Payyavula Keshav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X