వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుజనాపై సీబీ’ఐ‘ : మరో నోటీసు జారీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బెస్ట్ అండ్ క్రాంప్టన్ సంస్థ తీసుకున్న లోన్ మాజీ కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి మెడకు చుట్టుకుంది. ఆ కంపెనీ ఆంధ్రాబ్యాంకును మోసం చేసిందని సుజనా చౌదరికి ఇదివరకే సీబీఐ నోటీసులు జారీచేసింది. అయితే విచారణకు ఆయన హాజరుకాలేదు. దీంతో మరోసారి సీబీఐ నోటీసు జారీచేసింది.

cbi again notice to sujana choudary

ఈ నెల 26నే నోటీసులు

ఈ వ్యవహారానికి సంబంధించి బెంగళూరు సీబీఐ కార్యాలయానికి రావాలని ఈ నెల 26న నోటీసులు జారీచేసింది. దీంతో సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయిచారు. సీబీఐ నోటీసు రద్దు చేయాలని కోరారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ సంస్థతో తనకు సంబంధం లేదని .. తన పేరు దెబ్బతీసేందుకు నోటీసులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఇదే కేసుకు సంబంధించి సీబీఐ మరోసారి నోటీసు జారీచేసింది. మే 4న జరిగే విచారణకు హాజరుకావాలని స్పష్టంచేసింది. ఈ సారి కూడా సుజనా హాజరుకాకుంటే .. సీబీఐ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

English summary
former Union Minister and TDP leader Sujana Chowdhary, who has taken the best and crampton company, The agency has already issued CBI notices to Chowdary that the company had cheated Andhra Bank. He did not attend the trial. The CBI issued a notice once again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X