సుజనా చౌదరికి సిబిఐ సమన్లు : బెంగుళూరులో విచారణ : ఆ సంస్థతో సంబంధం లేదు..!
టిడిపి సీనియర్ నేత..కేంద్ర మాజీ మంత్రి..రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి సీబీఐ సమన్లు జారీ చేసింది. 2017లో నమోదు చేసిన కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం బెంగుళూరు కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో సూచించారు. అయితే, సిబిఐ పేర్కొన్న కంపెనీతో తనకు సంబంధం లేదని సుజనా చౌదరి వివరణ ఇచ్చారు.
టిడిపి
నేతకు
సమన్లు..
టిడిపి
నేత
సుజనా
చౌదరికి
సీబీఐ
సమన్లు
జారీ
చేసింది.
2017లో
నమోదు
చేసిన
కేసులో
ఆయనకు
సీబీఐ
బెంగుళూరు
బ్రాంచ్
సమన్లు
జారీ
చేసింది.
బెస్ట్
అండ్
క్రాంప్టన్
కంపెనీ
వ్యవహారంలో
బ్యాంకులకు
రూ.కోట్ల
నష్టం
చేకూర్చినట్లు
సుజనా
చౌదరిపై
కేసు
నమోదు
అయింది.
ఈ
కేసుకు
సంబంధించి
సుజనా
చౌదరికి
చెందిన
రూ.
రూ.315
కోట్ల
విలువైన
ఆస్తులను
ఇప్పటికే
ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టరేట్
జప్తు
చేసింది.
బెస్ట్
అండ్
క్రాంప్టన్
ఇంజినీరింగ్
ప్రైవేట్
లిమిటెడ్
(బీసీఈపీఎల్),
దాని
అధికారులపై
సీబీఐ
దాఖలు
చేసిన
కేసు
ఆధారంగా
ఈడీ
ఈ
చర్య
తీసుకున్నట్లు
చెబుతున్నారు.
ఆ
సంస్థ
అధికారులు
2010-2013లో
సెంట్రల్
బ్యాంక్
ఆఫ్
ఇండియా,
ఆంధ్రా
బ్యాంక్,
కార్పొరేషన్
బ్యాంక్లకు
రూ.364
కోట్ల
మేర
నష్టం
కలిగినట్లు
ఈడీ
పేర్కొంది.
ఆ
సంస్థతో
సంబంధం
లేదు..
సీబీఐ
ఇచ్చిన
సమన్ల
మీద
సుజనా
చౌదరి
వివరణ
ఇచ్చారు.
2003
నుండి
తాను
సుజనా
గ్రూపు
కింద
చెప్పుకొనే
మూడు
కీలక
సంస్థల్లో
నాన్
ఎగ్జిక్యూటివ్
పోస్టులో
కొనసాగుతున్న
విషయాన్ని
గుర్తు
చేసారు.
అదే
విధంగా..2014
తరువాత
నుండి
తాను
ఏ
కంపెనీలోనూ
ఎగ్జిక్యూటివ్..నాన్
ఎగ్జిక్యూటివ్
హోదాలో
కూడా
లేనని
స్పష్టం
చేసారు.
ఇక,
సీబీఐ
సమన్లు
ఇచ్చిన
వ్యవహారం
అయిన
క్రాంప్టన్
ఇంజనీరింగ్
సంస్థలతో
తనకు
ఎటువంటి
సంబంధం
లేదని
స్పస్టం
చేసారు.
ఇదే
విషయాన్ని
సీబీఐకు
నివేదిస్తానని
పేర్కొన్నారు.
దీనికి
అనుగుణంగా
అసవరమైన
చర్యలు
తీసుకుంటామని
స్పష్టం
చేసారు.