20 రాష్ట్రాలకు రుణానికి కేంద్రం అనుమతి: ఏపీకి ఎన్నివేల కోట్ల అవకాశమంటే.?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం కీలక నిర్ణయం ప్రకటించింది. బహిరంగ మార్కెట్ల నుంచి రుణాలు తీసుకునేందుకు దేశంలోని 20 రాష్ట్రాలకు అనుమతించింది. దీని ద్వారా మార్కెట్లో రుణాల రూపంలో రూ. 68,825 కోట్లు సమకూర్చుకొనేందుకు ఆ రాష్ట్రాలకు వీలు కలుగుతుంది.
జీఎస్టీ అమలు వల్ల ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక లోటు తీర్చేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన రెండు ఎంపికల్లో మొదటిది ఎంచుకున్న 20 రాష్ట్రాలకు తాజా ఆదేశాలు వర్తించనున్నాయి. దీని ప్రకారం ఆయా రాష్ట్రాల జీఎస్డీపీలో అదనంగా 0.50 శాతాన్ని బహిరంగ మార్కెట్లో రుణంగా పొందేందుకు కేంద్రం అనుమతించింది.
ఆప్షన్
1ని
ఎంచుకున్న
రాష్ట్రాల్లో..
ఆంధ్రప్రదేశ్
రూ.
5051
కోట్లు
అరుణాచల్
ప్రదేశ్
రూ.
143
కోట్లు
అస్సాం
రూ.
1869
కోట్లు
గోవా
రూ.
446
కోట్లు
గుజరాత్
రూ.
8704
కోట్లు
హర్యానా
రూ.
4293
కోట్లు
హిమాచల్
ప్రదేశ్
రూ.
877
కోట్లు
కర్ణాటక
రూ.
9018
కోట్లు
మధ్య
ప్రదేశ్
రూ.
4746
కోట్లు
మహారాష్ట్ర
రూ.
15,394
కోట్లు
మణిపూర్
రూ.
151
కోట్లు
మేఘాలయ
రూ.
194
మిజోరాం
రూ.
132
కోట్లు
నాగాలాండ్
రూ.
157
కోట్లు
ఒడిశా
రూ.
2858
కోట్లు
సిక్కిం
రూ.
154
కోట్లు
త్రిపుర
రూ.
297
ఉత్తరప్రదేశ్
రూ.
9703
ఉత్తరాఖండ్
రూ.
1405