వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సీబీఎస్ఈ విద్యార్ధులకు కేంద్రం గుడ్ న్యూస్- ఉన్నచోటే పరీక్ష రాయొచ్చు- రూల్స్ ఇవే...
సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్ధులకు గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా సొంత రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లిన 10, 12వ తరగతి విద్యార్ధులు.. తాము ఉన్న చోటు నుంచే వాయిదా పడిన ఎగ్జామ్స్కు హాజరు కావచ్చునని కేంద్ర హెచ్ఆర్డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. లాక్ డౌన్ కారణంగా సొంత రాష్ట్రాలకు వెళ్లిన విద్యార్ధులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Comments
English summary
central govt has decided to allow cbse students of 10th and 12th standard to write their final exams at where they are now. hrd ministry has released new guidelines for them
Story first published: Thursday, May 28, 2020, 12:55 [IST]