తెలంగాణలో కార్పోరేషన్, మున్సిపల్ విజేతలు వీరే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 3 నగర పాలక సంస్థలకు మేయర్, 53 మున్సిపాలిటీల్లో 51 మున్సిపాలిటీల అధ్యక్షుల ఎన్నికలు గురువారంనాడు జరిగాయి. నల్లగొండ, సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అత్యధిక స్థానాలను పాలక తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకుంది.
నగరపాలక సంస్థ మేయర్లు
రామగుండం
-
కొంకటి
లక్ష్మీనారాయణ
(తెరాస)
కరీంనగర్
-
రవీందర్
సింగ్
(తెరాస)
నిజామాబాద్
-
ఆకుల
సుజాత
(తెరాస)
మున్సిపాలిటీ విజేతలు
ఆదిలాబాద్ జిల్లా
కాగజ్
నగర్
-
సిపి
విద్యావతి
(తెరాస)
భైంసా
-
సబియా
బేగం
(మజ్లీస్)
ఆదిలాబాద్
-
మనీష
(తెరాస)
నిర్మల్
-
గణేష్
(తెరాస)
మంచిర్యాల
-
వసుంధర
(తెరాస)
బెల్లంపల్లి
-
సునీతారాణి
(తెరాస)
రంగారెడ్డి జిల్లా
వికారాబాద్
-
వి.
సత్యనారాయణ
(కాంగ్రెసు)
బడంగ్
పేట
-
నర్సింహగౌడ్
(కాంగ్రెసు)
తాండూరు
-
విజయలక్ష్మి
(తెరాస)
పెద్దఅంబర్పేట
-
ధనలక్ష్మి
(టిడిపి)
ఇబ్రహీంపట్నం
-
కె
భరత్
కుమార్
(టిడిపి)
మెదక్ జిల్లా
మెదక్
-
మల్లికార్జున
గౌడ్
(తెరాస)
గజ్వెల్
-
భాస్కర్
(తెరాస)
నిజామాబాద్ జిల్లా
కామారెడ్డి
-
పిప్రి
సుష్మా
(కాంగ్రెసు)
బోధన్
-
ఎల్లయ్య
(తెరాస)
వరంగల్ జిల్లా
భూపాలపల్లి
-
సంపూర్ణ
(తెరాస)
నర్సంపేట
-
రామచంద్రయ్య
(కాంగ్రెసు)
జనగామ
-
డి.
ప్రేమలతా
రెడ్డి
(తెరాస)
కరీంనగర్ జిల్లా
హుస్నాబాద్
-
చంద్రయ్య
(తెరాస)
సిరిసిల్ల
-
సామల
పావని
(తెరాస)
జమ్మికుంట
-
రామస్వామి
(తెరాస)
జగిత్యాల
-
టి.
విజయలక్ష్మి
(కాంగ్రెసు)
హుజురాబాద్
-
విజయకుమార్
(తెరాస)
కోరుట్ల
-
శీలం
వేణుగోపాల్
(తెరాస)
మహబూబ్ నగర్ జిల్లా
వనపర్తి
-
పి.
రమేష్
గౌడ్
(టిడిపి)
కల్వకుర్తి
-
శ్రీశైలం
(కాంగ్రెసు)
మహబూబ్నగర్
-
రాధా
అమర్
(కాంగ్రెసు)
గద్వాల
-
పద్మావతి
(కాంగ్రెసు)
ఐజ
-
రాజేశ్వరి
(తెరాస)
నల్లగొండ జిల్లా
భువనగిరి
-
లావణ్య
(బిజెపి)
హుజూర్నగర్
-
జక్కా
వెంకయ్య
(కాంగ్రెసు)
మిర్యాలగుడా
-
నాగలక్ష్మి
(కాంగ్రెసు)
కోదాడ
-
ఒంటిపులి
అనిత
(కాంగ్రెసు)
దేవరకొండ
-
మంగ్యానాయక్
(కాంగ్రెసు)
ఖమ్మం జిల్లా
సత్తుపల్లి
-
స్వాతి
(టిడిపి)
ఇల్లందు
-
మడత
రమ
(కాంగ్రెసు)
కొత్తగూడెం
-
పులి
గీత
(కాంగ్రెసు)