ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు, నేతలు ఇలా(పిక్చర్స్)
హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజు కావడంతో శనివారం నాడు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎన్టీఆఱ్ ఘాట్కు వచ్చి నివాళులు అర్పించారు. అక్కడి నుండి బషీర్బాగా మీదుగా ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు.
బషీర్బాగ్లోని ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, రావెల కిశోర్బాబు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాధవ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తెలంగాణ నేతలు ఉమా మాధవరెడ్డి కూడా హాజరయ్యారు.
ఎన్టీఆర్ ఘాట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు.
ఎన్టీఆర్ ఘాట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ ఘాట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ ఘాట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.