వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు రోజుకు 36 గంటలు కష్టపడుతున్నారు'

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోజుకు 36 గంటలు పని చేస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోజుకు 36 గంటలు పని చేస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. పల్లె చెప్పినట్లుగా వచ్చిన వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.

ఇందుకు సంబంధించిన ఓ ఇమేజ్ కూడా అటాచ్ చేశారు. అందులో ఇలా ఉంది. 'రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు రోజుకు 36 గంటలు పని చేస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లాంటి నాయకులను ఎంతో సమర్థవంతంగా నారా వారి కుటుంబం ఎదుర్కొంది.' అని చెప్పినట్లుగా ఉంది.

<strong>ఎదుగు.. కానీ ఓపిక పట్టు: పవన్ 'రెండు' ప్రశ్నలకి వెంకయ్య ధీటైన జవాబు</strong>ఎదుగు.. కానీ ఓపిక పట్టు: పవన్ 'రెండు' ప్రశ్నలకి వెంకయ్య ధీటైన జవాబు

'Chandrababu is working daily 36 hours for AP development'

సోమవారం నాడు అనంతపురం జిల్లా హిందూపురంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా మెరుగైన ప్యాకేజీ ఇచ్చిందన్నారు.

English summary
Minister Palle Raghunath Reddy on Monday said that CM Chandrababu is working daily 36 hours for AP development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X