ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 22 మంది ప్రాణాలు కోల్పోయారు: బోటు ప్రమాదంపై బాబు
కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సీరియస్ అయ్యారు. ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి: కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సీరియస్ అయ్యారు. ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: పడవ ప్రమాదంపై వారెలా బాధ్యులు: అఖిల వైపు వేళ్లు! ఆ కీలక వ్యక్తిని కాపాడుతున్నారా?
ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని మండిపడ్డారు. ఆయన మంత్రులు, అధికారుల సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలతో మంత్రి అఖిలప్రియ షాకయ్యారు.
కాగా, గత ఆదివారం కృష్ణా నది బోటు ప్రమాదంలో 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై చంద్రబాబు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: చికెన్ రుచి చూసిన మంత్రి, అధికారులకు హెచ్చరిక: అఖిలప్రియ హల్చల్
Comments
bhuma akhila priya akhila priya river boating boat accident boat turn down krishna boat accident andhra pradesh vijayawada chandrababu naidu అఖిలప్రియ ఫెర్రీ ప్రమాదం బోటు ప్రమాదం పడవ ప్రమాదం పడవ బోల్తా చంద్రబాబు నాయుడు రివర్ బోటింగ్ విజయవాడ భూమా అఖిలప్రియ
English summary
AP CM Nara Chandrababu Naidu serious on boat tragedy in Krishna River.