వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
coronavirus:ఏపీలో 8వ పాజిటివ్ కరోనా కేసు నమోదు
కరోనా వైరస్ ప్రబలుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ విధించింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతోంది. ఆస్పత్రి, మెడికల్ షాపులను మాత్రమే సాయంత్రం తర్వాత కూడా అనుమతి ఇస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులను కూడా మూసివేశారు. విమ్స్ ఆస్పత్రిలో 31 మంది క్వారంటైన్లో ఉన్నారని.. వారిని 14 రోజుల తర్వాత కరోనా నెగిటివ్ వస్తే ఇంటికి పంపిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.
Newest First Oldest First
కరోనా విపత్తు తొలగిపోయి, ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఈ పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను: ఏపీ సీఎం జగన్
తెలుగు ప్రజలందరికీ శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కరోనా విపత్తు తొలగిపోయి, ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఈ పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 25, 2020
READ MORE
Comments
Coronavirus india chinese virus china health minister AP minister avanthi srinivas ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ చైనా వైరస్ ప్రభావం ఇండియా
English summary
31 members treatment going on vims, they are quarantine andhra pradesh minister avanthi srinivas said.