వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పవన్ కళ్యాణ్ జనసేనతో కలిసి పని చేయడంపై నిర్ణయం వారిదే'

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనతో కలిసి పని చేయడంపై రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని సీపీఎం నేత సీతారామ్‌ ఏచూరి బుధవారం తెలిపారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనతో కలిసి పని చేయడంపై రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని సీపీఎం నేత సీతారామ్‌ ఏచూరి బుధవారం తెలిపారు.

ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. దక్షిణ భారత దేశంలో తీవ్రకరవు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఒక్క తమిళనాడులో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

CPM leader talks about alliance with Jana Sena

గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా 16 వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు చెప్పారు. ఆధార్‌ ఇబ్బందులతో 60శాతం మందికి రేషన్‌ దొరకట్లేదన్నారు. 2009లోనే ఈవీఎంలను వ్యతిరేకించినట్లు చెప్పారు.

English summary
CPM leader Sitaram Yechury talks about alliance with Jana Sena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X