ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు (ఫోటోలు)
అమరావతి: ఓ తండ్రి కన్నీటి గాథ ఇది. ఇంటి నుంచి పారిపోయిన తన కుమారుడికి కన్న తండ్రే అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చింది. అంతేకాదు నాలుగు రోజుల తర్వాత కొడుకు మృతదేహం లభ్యం కావడంతో ఆ తల్లిదండ్రులకు దుంఖం కట్టలు తెంచుకుంది. పున్నమి నరకం నుంచి తప్పిస్తాడనుకున్న కుమారుడికి తమ చేతులతో అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చిందంటూ వారి కన్నీటి రోదనతో ఆ ప్రాంతం హోరెత్తింది.
ఇంటి నుంచి పారిపోయి వచ్చింది ఇందుకా... కొడుకా అంటూ తల్లిదండ్రులు, సోదరుడు విలపించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. అశ్రునయనాల మధ్య జనార్దన్ మృతదేహానికి శ్మశానవాటకిలోనే దహన సంస్కారాలు పూర్తి చేసి బాధతో స్వగ్రామం బయల్దేరారు.
ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు
వివరాల్లోకి
వెళితే....
గత
నెల
29న
అర్ధరాత్రి
ఆర్టీసీ
కాంప్లెక్స్
ప్లై
ఓవర్పై
జరిగిన
రోడ్డు
ప్రమాదంలో
శ్రీకాకుళం
జిల్లా
దంతేరుకు
చెందిన
నక్కా
జనార్ధన్
మృతి
చెందాడు.
ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు
పరిహారం
కోసం
ఆశపడి
నంది
అప్పారావు
అనే
వ్యక్తి
పోలీసులను
మభ్యపెట్టి
జనార్ధన్
శవాన్ని
తీసుకుపోయి
ఖననం
చేశాడు.
విషయం
తెలుసుకున్న
తల్లిదండ్రులు
మృతదేహం
ఇప్పించాలని
పోలీసులను
విజ్ఞప్తి
చేశారు.
ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు
ఈ
మేరకు
గురువారం
డిప్యూటీ
తహసీల్దార్
సుధాకర్,
డాక్టర్
రమణమూర్తి,
టూటౌన్
సీఐ
శ్రీనివాసరావు
దగ్గరుండి
బంధువుల
సమక్షంలో
మృతదేహాన్ని
తల్లిదండ్రులకు
అప్పగించారు.
ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు
మృతదేహాన్ని
పూడ్చి
పెట్టి
నాలుగు
రోజులవడంతో
పూర్తిగా
పాడైపోయింది.
దీంతో
వారి
సంప్రదాయం
ప్రకారం
దహన
సంస్కారాలు
అక్కడే
పూర్తి
చేసి
పుట్టుడు
దుఃఖంతో
స్వస్థలానికి
పయణమయ్యారు.
ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు
గత సోమవారం ఐదు అనాథ శవాలు రావడంతో రెండు మృతదేహాలు ఒక గొయ్యిలో, మిగిలిన మూడు మృతదేహాలు మరో గొయ్యిలో పాతిపెట్టారు.
ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు
దీంతో
జనార్థన్
మృతదేహం
ఏ
గొయ్యిలో
ఉందో
తెలియలేదు.
ఓ
గోయ్యి
పరిశీలించినా
అందులో
జనార్థన్
మృతదేహం
లేకపోవడంతో
దానిని
పూడ్చి
వేశారు.
ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు
రెండో
గొయ్యి
తవ్వగా
మూడు
మృతదేహాలు
కనిపించాయి.
జనార్ధన్
మృతదేహం
పైనే
ఉండటంతో
వెలికితీసి
కుటుంబ
సభ్యులకు
అప్పగించారు.