వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ నుంచి చక్రం తిప్పడం ఆపండి: కాంగ్రెస్-బీజేపీలకు పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఉదయం తొమ్మిన్నర గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత ట్వీట్లు కూడా చేశారు.

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఉత్తర ప్రదేశ్, బీహార్, ఢిల్లీ కేంద్రాలుగా రాజకీయాలను ఆపేయాలని సూచించారు. అక్కడి నుంచి దేశం మొత్తాన్ని నియంత్రించడం వెంటనే ఆపేయాలని హితవు పలికారు.

<strong>జగన్-పవన్ కళ్యాణ్ పోటాపోటీ: జనసేన చీఫ్ 'ఆ మాట', ఇక బాబుకు చిక్కులే!</strong>జగన్-పవన్ కళ్యాణ్ పోటాపోటీ: జనసేన చీఫ్ 'ఆ మాట', ఇక బాబుకు చిక్కులే!

Delhi alone is not india: Pawan Kalyan

భారత దేశ సమగ్రతను కాపాడాలంటే ఆ రెండు జాతీయ పార్టీలు యూపీ, బీహార్, ఢిల్లీలు కేంద్రంగా రాజకీయాలు ఆపేయాలని చెప్పారు. అలాగే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు దేశవ్యాప్తంగా తిరగాలన్నారు. అప్పుడే ఆయా రాష్ట్రాల (మీ) ప్రజల గురించి తెలుస్తుందన్నారు. ఢిల్లీ మాత్రమే భారత్ కాదన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan on Friday said that National leaders of BJP and Congress parties should travel entire India to understand it's people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X