బూత్లలో జగన్ పార్టీ దినేష్ రెడ్డి హల్చల్ (పిక్చర్స్)
హైదరాబాద్: మల్కాజిగిరి లోకసభ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి, మాజీ డిజిపి దినేష్ రెడ్డి తన అనుచరులతో నియోజకవర్గంలో కలిసి హల్చల్ చేసిన విషయం తెలిసిందే.
రామాంతపూర్, ఎల్బీ నగర్ నందనవనం తదితర పోలింగ్ బూత్లలోకి అనుచరులతో దినేష్ రెడ్డి వెళ్లడంపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
మాజీ డిజిపి దినేష్ రెడ్డి వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ బుధవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో చెప్పారు.
దినేష్ రెడ్డి
మాజీ డిజిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మల్కాజిగిరి లోకసభ అభ్యర్థి దినేష్ రెడ్డి హల్ చల్ సృష్టించారు. మల్కాజిగిరి పరిధిలోని ఓ పోలింగ్ బూత్లోకి ఆయన యాభై మందితో కలిసి వెళ్లారు. ఆయన మాజీ డిజిపి కావడంతో పోలీసులు వదిలేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
దినేష్ రెడ్డి
మాజీ డిజిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మల్కాజిగిరి లోకసభ అభ్యర్థి దినేష్ రెడ్డి హల్ చల్ సృష్టించారు. ఓ పోలింగ్ బూత్లో మాట్లాడుతున్న దినేష్.
దినేష్ రెడ్డి
మాజీ డిజిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గం అభ్యర్థి దినేష్ రెడ్డి హల్ చల్ సృష్టించారు. ఓ పోలింగ్ బూత్ ఎదుట దినేష్ రెడ్డి.
దినేష్ రెడ్డి
మాజీ డిజిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గం అభ్యర్థి దినేష్ రెడ్డి హల్ చల్ సృష్టించారు. ఓ పోలింగ్ కేంద్రంలో దినేష్ రెడ్డి.