పద్మశ్రీ ఐవి సుబ్బారావు రైతునేస్తం2017 అవార్డుకు రాజారత్నం ఎంపిక
గుంటూరు జిల్లా మంగళగిరి టీవీ5 జర్నలిస్ట్ ఈపురు రాజరత్నంకు రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్ట్లో ఎంపిక అయ్యారు.
గుంటూరు:
2017
సంవత్సరానికి
గాను
వ్యవసాయ
రంగంలో
రైతు
సమస్యలపై
విశిష్ట
కథనాలను
అందించినందుకు
గుంటూరు
జిల్లా
మంగళగిరి
టీవీ5
జర్నలిస్ట్
ఈపురు
రాజరత్నంకు
రైతు
నేస్తం
ఫౌండేషన్
ఆధ్వర్యంలో
స్క్రీనింగ్
టెస్ట్లో
ఎంపిక
అయ్యారు.
ఈ అవార్డుని అక్టోబర్ 3 వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని ఆత్కూర్ గ్రామంలో జరుగనున్న 'రైతు నేస్తం 2017 పురస్కారాలు' సభలో భారత ఉప రాష్ట్రపతి యం వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకొనున్నారు.
జిల్లాలో రైతులు ఎదురుకుంటున్న సమస్యలు, రైతులకు అవసరమైన ఎరువుల వాడకం, వివిధ పంటలో వస్తున్నమార్పులు, లాభదాయకమైన పంటలు, పంటలను ఆశించిన పురుగులు,తెగుళ్లు, వాటి నివారణ ఎప్పటికపుడు రైతులకు అవసరమైన సలహాలు సూచనలను వ్యవసాయ అధికారులు,శాస్త్రవేత్తల సలహాలు సమయానుకూలంగా అందించారు.
విశిష్ట
కథనాలను
రైతులకు
అందించటంలో
టీవీ5
సహకారంతో
రైతులకు
అందించినందుకు
గాను
ఈపూరి
రాజరత్నం
ఈ
అవార్డుకి
ఎంపిక
అయ్యారు.
3వ
తేదీన
కృష్ణా
జిల్లా
లో
జరుగు
2017
రైతు
నేస్తం
పురస్కారాల
సభలో
రెండు
తెలుగు
రాష్ట్రాల
వ్యవసాయ
శాఖ
మంత్రులు,
అలాగే
వ్యవసాయ
రంగానికి
సంబంధించిన
పలువురు
శాస్త్రవేత్తలు,
అధికారులు
ఈ
సభకు
హాజరు
కానున్నారు.