వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌ను కలిసిన తెలంగాణ మంత్రి ఈటెల

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం ఉదయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తన కుమారుడు నితిన్ వివాహానికి తప్పక రావాలని ఈ సందర్భంగా ఈటెల రాజేందర్.. జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు.

మా నితిన్ పెళ్లికి రావాలి: చంద్రబాబును కలిసిన టీ మంత్రి ఈటెలమా నితిన్ పెళ్లికి రావాలి: చంద్రబాబును కలిసిన టీ మంత్రి ఈటెల

కాగా, ఈటెల కుమారుడు నితిన్ పెళ్లి జూన్ 18న హైదరాబాద్ నగరంలోని హైటెక్స్‌లో జరగనుంది. ఈ క్రమంలో మంత్రి ఈటెల రాజేందర్ ప్రముఖులను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు.

etela rajender meets YS Jagan

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మంత్రి ఈటెల రాజేందర్ కలిశారు. గత శుక్రవారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబును కలిసిన ఈటెల.. తన కుమారుడు నితిన్ వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. అంతేగాక, ఏపీ మంత్రులను, ప్రముఖులను కూడా ఈటెల తన కుమారుడి వివాహానికి ఆహ్వానం పలికారు.

English summary
Telangana minister Etela Rajender on Wednesday met YSR Congress Party president YS Jaganmohan reddy to invite his son's marriage ceremony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X