ఎగ్జిట్ పోల్స్ లెక్క: బాబు, కెసిఆర్ జోరు, జగన్ బేజారు!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ సోమవారం ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. టైమ్స్ నౌ, సిఎన్ఎన్ ఐబిఎన్, ఎబిపి వంటి పలు ఛానళ్లు తమ ఎగ్జిట్ పోల్ సర్వేలను విడుదల చేశాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే... సీమాంధ్రలో లోకసభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీదే పైచేయి అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
సీమాంధ్ర ప్రాంతంలో లోకసభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీదే పైచేయి అని జాతీయ మీడియా ఎగ్జిట్ సర్వే తెలిపింది. సీమాంధ్రలోని 25 స్థానాల్లో 13-15 లోకసభ స్థానాలను తెలుగుదేశం, 10-12 స్థానాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుచుకుంటుందని పలు ఎగ్జిట్ సర్వేలు తెలిపాయి.

సిఎన్ఎన్ - ఐబిఎన్ ప్రకారం సీమాంధ్రలో టిడిపి 11-15, వైయస్సార్ కాంగ్రెస్ 11-15, తెలంగాణలో తెరాస 8-12, కాంగ్రెసు 3-5, టిడిపి-బిజెపి కూటమి 2-4 లోకసభ స్థానాలు గెలుచుకుంటుంది.
టైమ్స్ నౌ ప్రకారం.. సీమాంధ్రలో టిడిపి-బిజెపి కూటమికి 17, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 8, తెలంగాణలో తెరాస 9, కాంగ్రెసు 4, టిడిపి - బిజెపి కూటమి 2, ఇతరులు 2 లోకసభ స్థానాలను గెలుచుకోనున్నారు.
-
ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఇకపై మూడు కాదు నాలుగు !! -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు












Click it and Unblock the Notifications