ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. 100 కోసం గొడవ...యువకుడి దారుణహత్య:స్నేహితులే హంతకులు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

పశ్చిమగోదావరి: నూరు రూపాయల కారణంగా తలెత్తిన గొడవ ఓ యువకుడికి నూరేళ్లు నిండేలా చేసేంది. కేవలం 100 రూపాయల కోసం జరిగిన గొడవ కారణంగానే ఆ యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసి పోలీసులు కూడా ఖిన్నులయ్యారు. వివరాల్లోకి వెళితే...

ఏలూరులో శ్రీహర్ష అనే యువకుడు రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. దీనిపై కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించిన పోలీసులకు హంతకులెవరనేది తొలుత అర్థం కాలేదు. ఆ తరువాత స్నేహితుల మధ్య గొడవ జరిగిందన్న విషయం తెలిసి ఆరా తీస్తే అసలు విషయం బైటపడింది. శ్రీహర్ష ను అతడి స్నేహితులే హతమార్చిన విషయం తెలిసి విస్మయం చెందిన పోలీసులు ఆ తరువాత హత్యకు కారణం తెలిసి దిగ్బ్రాంతి చెందారు.

Fight for RS. 100...Murder of a friend

రూ. 100 విషయంలో శ్రీహర్షకు అతని స్నేహితుల మధ్య ఘర్షణ జరిగిందని, దీంతో శ్రీహర్షను అతడి స్నేహితులే హతమార్చారని పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్యకు పాల్పడ్డ శ్రీ హర్ష స్నేహితులను ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

English summary
A fight over Rs 100 cost a young man's life because of his friends. His friends murdered him because of this clash.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X