వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం .. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వరుణ దేవుడి కరుణ కోసం రైతన్న ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందనే వాతావారణ శాఖ అంచనాలతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. అయితే మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందనే చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ.

fisherman come to home says waether officials

అల్పపీడనం
వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ పేర్కొంది. వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడుతుందని వెల్లడించింది. వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలుుల వీచే అవకాశం ఉందని .. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దిన వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని విపత్తుల శాఖ హెచ్చరిక జారీచేసింది. మరోవైపు తీరప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వాతావరణశాఖ అప్రమత్తతతో ఆయా విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు.

English summary
The meteorological department said there was severe low pressure in the northwest Bay of Bengal. It will be strengthened in the next 24 hours. Estimates of the possibility of becoming airborne. Heavy rains are expected to be common.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X