వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విషాదం:విషవాయువులు లీకై ఐదుగురు మృతి
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు విషవాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు విషవాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం నల్లవారి చెరువులో ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీలో గురువారం ఉదయం విషవాయువులు వెలువడ్డాయి.రసాయన ట్యాంకును శుభ్రం చేస్తుండగా ఆ ప్రమాదం చోటుచేసుకొంది.
ఈగ ఏడుకొండలు, నల్లం ఏడుకొండలు, బొడ్డురాంబాబు, తోట శ్రీనువాస్, జక్కంశెట్టి ప్రవీణ్ లు మృతి చెందారని గుర్తించారు.
Comments
English summary
five dead for gas leakege in anand food factory at west godavari district on thursday morning.
Story first published: Thursday, March 30, 2017, 12:32 [IST]