ఆ చేతి రాత రిషికేశ్వరిదే: తేల్చిన ఫోరెన్సిక్ నివేదిక, ఎస్పీకి అందజేత
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్యవిద్యాలయంలోని విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక వెల్లడైంది. సూసైడ్ నోట్తో పాటు, రెండో డైరీలోని చేతిరాత రిషికేశ్వరిదేనని నివేదికలో తేల్చింది.
మొత్తం రెండు డైరీలతో పాటు రిషికేశ్వరికి చెందిన మరో నాలుగు నోట్ బుక్స్ను ఫోరెన్సిక్ అధికారులు పరీక్షించారు. ఒక లాంగ్ నోట్ బుక్, మరొక స్పైరల్ బుక్, మరో రెండు ఆన్సర్ నోట్ బుక్లలోని రిషికేశ్వరి చేతిరాతను ఫోరెన్సిక్ అధికారులు పోల్చి చూశారు.

ఈ నివేదికను ఫోరెన్సిక్ అధికారులు శనివారం గుంటూరు జిల్లా ఎస్పీకి అందచేశారు. ఈ కేసులో మరికొందరి పేర్లను చేర్చే అవకాశం ఉంది. ఛార్జ్ షీట్ వేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, సీనియర్ల ర్యాగింగ్ కారణంగా మనస్తాపం చెందిన రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించాలని రిషికేశ్వరి తండ్రి ఓ లేఖ రాశారు. ఎలాంటి వివక్ష లేకుండా దర్యాప్తు కొనసాగించి తమకు న్యాయం చేయాలని కోరారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications