వోల్వోలో మంటలు: కళాశాల విద్యార్థులకు అస్వస్థత

దీంతో ప్రయాణీకులు ఒక్కసారిగా భయంతో బస్సులో నుండి బయటకు పరుగు తీశారు. దగ్గర్లోనే ఫైరింజన్లు ఉన్నాయి. సమాచారం అందటంతో ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. బస్సులోని యాసిడ్ డబ్బానే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. యాసిడ్ లీకేజీతో మంటలు చెలరేగాయని చెబుతున్నారు.
దంపతుల ఆత్మహత్య
మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ ఆర్టీసి బస్టాండులో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు దంపతుల వివరాలు సేకరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో లారీ, ఆటో ఢీకొని ఇద్దరు మృతి చెందారు.
పుడ్ పాయిజన్.. 200 మందికి అస్వస్థత
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బోడుప్పల్లోని ఓ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా రెండు వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఫుజ్ పాయిజన్ జరిగింది. కళాశాల యాజమాన్యం దీనిని గోప్యంగా ఉంచింది. తల్లిదండ్రులకు సమాచారం అందించలేదు. దీనిపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యార్థులను పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications