సభలో ప్లకార్డు లొల్లి, గల్లాVsడికె: టిపై 4న జివోఎం భేటీ

ఇరు ప్రాంతాలకు చెందిన సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరినా సభ్యులు వినలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క సభను మరో గంట పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
చేతులు ముడుచుకోలేదు
తాము చేతులు ముడుచుకొని కూర్చోలేదని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ కృష్ణా జిల్లా విజయవాడలో అన్నారు. తాము పార్లమెంటులో మరోసారి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు.
జివోఎం భేటీ
మరోవైపు ఫిబ్రవరి నాలుగో తేదిన మంత్రుల బృందం (జివోఎం) భేటీ కానుంది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో జివోఎం సభ్యులు 4న సాయంత్రం ఐదు గంటలకు భేటీ కానున్నారు. ఆరు ప్రధాన ప్రతిపాదనలను పరిశీలించనున్నారని తెలుస్తోంది.
More From
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications