వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమలలో గరుడ సేవ

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది.. సర్వాలంకర భూషితుడైన మలయప్ప స్వామివారు తన ప్రియ భక్తుడైన గరుడినిపై అధిష్టించి వాహన మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరారు. శోభాయమానంగా నాలుగుమాడా విధులలో ఊరేగిన శ్రీవారి గరుడవాహనను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు

English summary
Garuda Seva in Tirumala in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X