వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్! క్షోబే మిగిల్చాడు, ఎస్సీ, ఎస్టీ కేసులు పెడ్తా: గిడ్డి ఈశ్వరి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతానని పాడేరు ఎమ్మెల్యే, టీడీపీ నేత గిడ్డి ఈశ్వరి అన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతానని పాడేరు ఎమ్మెల్యే, టీడీపీ నేత గిడ్డి ఈశ్వరి అన్నారు. అంతేగాక, సాక్షి పత్రిక, ఛానల్‌పై చట్టపరంగా ముందుకు వెళ్తానని చెప్పారు.

'ఈశ్వరి! జగన్‌కు ఎన్ని కోట్లిచ్చారు, బాబు వద్ద ఎన్నికోట్లు తీసుకున్నారు?''ఈశ్వరి! జగన్‌కు ఎన్ని కోట్లిచ్చారు, బాబు వద్ద ఎన్నికోట్లు తీసుకున్నారు?'

జగన్మోహన్ రెడ్డికి గిరిజనుల అభివృద్ధి గిట్టదని గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. పార్టీ కోసం మూడున్నరేళ్లు కష్టపడితే జగన్ తనకు మానసిక క్షోభ మిగిల్చాడని ఆమె దుయ్యబట్టారు.

giddi eswari lashes out at YS Jagan

గిరిజన మహిళ అయిన తనపై కుట్రలు పన్నుతున్నారని గిడ్డి ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్.. సీఎం పదవి కోసమే పార్టీ పెట్టారని ఆరోపించారు. గిరిజనుల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈశ్శరి రెండ్రోజుల క్రితమే టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.

English summary
Paderu MLA, TDP leader Giddi Eswari on Wednesday lashed out at YSRCP president YS Jaganmohan Reddy.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతానని పాడేరు ఎమ్మెల్యే, టీడీపీ నేత గిడ్డి ఈశ్వరి అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X