వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వారిని ఆదుకుంటాం
అమరావతి: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి, అక్కడ నెలకొన్న సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలుగు ప్రజలకు అండగా నిలుస్తామని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. త్వరలో మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల బృందం గల్ఫ్ దేశాల్లో పర్యటించి అక్కడి తెలుగువారిని ఆదుకునేందుకు ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఓ ప్రకటనలో వెల్లడించారు.
Comments
English summary
Government will help people who are facing problems in Gulf Countrie.
Story first published: Thursday, October 20, 2016, 16:33 [IST]