వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గందరగోళం మధ్య జిఎస్టీ బిల్లు ఆమోదం
కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిఎస్టీ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల నిరసనల మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వైసిపి సభ్యుల తీరును చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. గొడవ చేయడమే పనిగా పెట్టుకుంటే అది సరైంది కాదని ఆయన వైసిపి సభ్యులను ఉద్దేశించి అన్నారు.
chandrababu naidu andhra pradesh assembly gst ysr congress చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ శానససభ అసెంబ్లీ జిఎస్టీ వైయస్సార్ కాంగ్రెసు
English summary
Andhra Pradesh assembly passed GST bill amidst YSR Congress party MLAs protest. CM Chandrababu Naidu proposed the bill in assembly. He condemned YCP members attitude in assembly.
Story first published: Friday, September 9, 2016, 14:40 [IST]