వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్,పవన్‌లు.. నాన్సెన్స్, మంత్రులు, ఎమ్మెల్యేలపై బాబు ఫైర్, హోదాపై ఇక సమరమే

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు నాన్సెన్స్‌లు సృష్టిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బాబు సంకేతాలిచ్చారు. సమావేశానికి ఏడుగురు మంత్రులు గైరాజర్ కావడం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గ్రూపు వివాదాలపై బాబు వార్నింగ్ ఇచ్చాడు.

ఆల్‌పార్టీ మీటింగ్‌తో బాబు డ్రామాలు, బాబుకు ఏడు ప్రశ్నలు, పవన్ ఏం చేశాడుఆల్‌పార్టీ మీటింగ్‌తో బాబు డ్రామాలు, బాబుకు ఏడు ప్రశ్నలు, పవన్ ఏం చేశాడు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. టిడిఎల్పీ సమావేశాన్ని చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టిడిపి చేసిన కృషిని ప్రజలకు వివరించాలని సూచించారు. విపక్షాలు టిడిపిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ ప్రజాప్రతినిధులకు బాబు సూచించారు.

English summary
Ap chief minister Chandrababu Naidu warned to party mlas and mlcs. Tdlp meeting held at Amaravathi on friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X