జనార్ధన్ థాట్రాజ్ నామినేషన్ తిరస్కరణ : కారణమిదే ?
విజయనగరం : విజయనగర్ జిల్లా కురుపాం టీడీపీ అభ్యర్థి జనార్ధన్ థాట్రాజ్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఆయన ఎస్టీ కాదని ప్రత్యర్థులు, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రతులను అందజేశారు. దీనిపై విచారణ జరిపి, నామినేషన్ను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు.
2013
నాటి
సర్టిఫికెట్
వర్తించదు
?
కురుపాం
స్థానం
ఎస్టీ
నియోజకవర్గానికి
కేటాయించారు.
అధికార
పార్టీ
నుంచి
జనార్ధన్
బరిలోకి
దిగారు.
జనార్ధన్
2013
నాటి
ఎస్టీ
ధ్రువీకరణ
పత్రం
ఎలా
తీసుకున్నారని
బీజేపీ,
కాంగ్రెస్
అభ్యర్థులు
నిమ్మక
జయరాజ్,
నిమ్మక
సింహాచలం
రిటర్నింగ్
అధికారికి
ఫిర్యాదు
చేశారు.
జనార్దన్
ఎస్టీ
కాదని
గతంలో
హైకోర్టు,
సుప్రీంకోర్టు
ఉత్వర్వులు
జారీచేసింది.
దీని
ప్రతులను
బీజేపీ,
కాంగ్రెస్
అభ్యర్థులు
ఆర్వోకు
చూపించగా
..
విచారణ
జరిపి
చర్యలు
తీసుకున్నారు.
వాట్
నెక్ట్స్
జనార్ధన్
అభ్యర్థిత్వాన్ని
ఈసీ
తిరస్కరించడంతో
టీడీపీ
నుంచి
ఎవరు
బరిలో
ఉంటారనే
ప్రశ్న
తలెత్తుతోంది.
ఈ
పరిణామాలను
ముందుగానే
ఊహించిన
జనార్ధన్
..
తన
తల్లితో
ఒక
నామినేషన్
వేయించారు.
నరసింహ
ప్రియా
థాట్రాజ్
బరిలో
ఉండే
అవకాశం
ఉంది.