వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఈ మెయిల్ ఇష్యూ: జగన్‌కు జేసీ దివాకర్ రెడ్డి సూచన

అమెరికా ఈ మెయిల్స్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం నాడు స్పందించారు.

|
Google Oneindia TeluguNews

అనంతపురం: అమెరికా ఈ మెయిల్స్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం నాడు స్పందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఉండగా ఆయనకు చెడ్డపేరు వచ్చేలా కొందరు వ్యక్తులు తప్పుడు మెయిల్స్ పంపించడం సరికాదన్నారు.

మన వాళ్లు అమెరికా వెళ్లినప్పుడు మనం సహకరించాలని హితబోధ చేశారు. ఇలాంటి మెయిల్స్ ఎవరు పంపించినా తప్పేనని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో టిడిపి నేతలు జగన్‌నే తప్పుబడుతున్నందున... జేసీ వ్యాఖ్యలు పరోక్షంగా ఆయనకే వర్తిస్తాయి.

<strong>నన్ను కించపరిచేలా పోస్టులని అనిత: పొలిటికల్ పంచ్ రవికిరణ్ అరెస్ట్</strong>నన్ను కించపరిచేలా పోస్టులని అనిత: పొలిటికల్ పంచ్ రవికిరణ్ అరెస్ట్

JC Diwakar Reddy responded on emails issue

కాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అమెరికా పర్యటనలో ఈమెయిల్స్ వ్యవహారం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ విషయమై టిడిపి - వైసిపి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

English summary
Anantapuram MP JC Diwakar Reddy on Tuesday responded on E mails issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X