వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను సూచనలుగానే..: కళా వెంకట్రావు
బలిజ శంఖారావం పేరుతో కాపు కార్పోరేషన్ ఛైర్మన్ రామానుజయ పాదయాత్ర కు శ్రీకారం చుట్టారు. ఈ నెల 16 నుంచి ఇడుపులపాయ నుంచి కడప వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర టిడిపి కార్యాలయం లో కరపత్రాలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలన్నీ బలిజలను ఓటు బ్యాంకుగానే వాడుకొన్నాయన్నారు.
Comments
English summary
Andhra Pradesh Telugu Desam Party president Kala Venkat Rao said that Jana Sena chief Pawan Kalyan comments will be taken as friendly criticism.
Story first published: Saturday, November 12, 2016, 18:19 [IST]