వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమావేశాలు, చివరికీ సారీ: పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: సినీ విమర్శకులు కత్తి మహేష్ మరోసారి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయబోనని పవన్ అభిమానులతో కత్తి మహేష్ మధ్య ఇటీవల కాలంలో ఒప్పందం జరిగింది. అయితే ఇటీవల కాలంలో కత్తి మహేష్ జనసేనపై, పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారు.

వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత కత్తి మహేష్‌ కొంతకాలం పాటు పవన్ కళ్యాణ్‌పై కానీ, జనసేనపైనా కానీ, విమర్శలు చేయలేదు. కానీ, ఇటీవల కాలంలో తిరిగి తన విమర్శలను కొనసాగిస్తున్నారు.

kathi Mahesh sensational tweet on Pawan kalyan

ప్రత్యేకహోదాపై ఉద్యమంపై చర్చించేందుకుగాను పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 4వ తేది నుండి విజయవాడలో వామపక్షాలతో సమావేశం కానున్నారు. ఈ విషయమై కత్తి మహేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. మరోసారి వామపక్షాలతో చర్చించనున్నారు.

వామపక్షాలతో చర్చించేందుకు పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 4 నుండి మూడు రోజుల పాటు విజయవాడలోనే ఉంటారు.అయితే ఈ సమావేశాలపై కత్తి మహేష్ తన ట్విట్టర్‌లో ఇలా ట్వీట్ చేశారు.

Recommended Video

పవన్ కల్యాణ్‌పై పోటీ చేస్తా : నడిరోడ్డు మీద కాల్చి చంపినా తప్పులేదు పై మహేష్ కత్తి !

మరోసారి వామపక్షాలతో పార్టీ నాయకులు(?), కార్యకర్తలతో ప్రత్యేక హోదా గురించి చర్చించడానికి సిద్ధమైన పవన్ కల్యాణ్. 4,5,6 తారీఖుల్లో విజయవాడ రానున్నారు. ఒకటోసారి! రెండోసారి!! మూడోసారి!!! మరోసారి! ఇంకోసారి!! ఆపైన.. ప్రతిసారీ!!! చివరికి సారీ సారీ అని మహేష్ ట్విట్టర్‌లో ట్వీట్ చేయడం గమనార్హం.

English summary
Kathi Mahesh responded on Janasena chief Pawan kalyan will be meetings with left party leaders on April 4 to 6 at Vijayawada.He tweed on Twitter this meetings on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X