లోకేష్, రేవంత్లకు కీలక పదవులు: నిమ్మకూరుని దత్తత తీసుకున్న మనవడు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో టిడిపి యువనేతలు నారా లోకేష్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కీలక పదవులు దక్కనున్నాయి. టిడిపి జాతీయ, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీలను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకటించనున్నారు.
నారా లోకేష్, రేవంత్ రెడ్డిలకు పదవులు కట్టబెట్టనున్నారు. కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శులుగా రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొనకళ్ల నారాయణ, నారా లోకేష్లు ఉండనున్నారని తెలుస్తోంది. ఉపాధ్యక్షులుగా రాములు, మాగుంట, డి సత్యప్రభ ఉండనున్నారని తెలుస్తోంది.

అధికార ప్రతినిధులుగా బొండా ఉమమహేశ్వర రావు, పెద్దిరెడ్డి, రామ్మోహన్ నాయుడు, పయ్యావుల కేశవ్ ఉండనున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్ రమణ కొనసాగనున్నారు. ఏపీ అధ్యక్షులుగా కళా వెంకట్రావు ఉంటారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఉండనున్నారు.
నిమ్మకూరును దత్తత తీసుకున్న లోకేష్
టిడిపి యువనేత నారా లోకేష్ నిమ్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ... ప్రపంచం గర్వించేలా రాజధానిని నిర్మించేందుకు ఏపీ సీం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications