నోట్ల రద్దుతో పడరాని పాట్లు: కిల్లి కృపారాణి
శ్రీకాకుళం: పాతనోట్లన్ని నల్లధనంగా.. కొత్త నోట్లన్నీ తెల్లదనంగా ప్రధాని నరేంద్ర మోడీ నిర్వచించడం దేశ ప్రజల దౌర్భాగ్యమని కేంద్ర మాజీ మంత్రి డా. కిల్లి కృపారాణి మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆమె ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నోట్ల రద్దుతో దేశంలోని వ్యవసాయ,అసంఘటిత,పారిశ్రామిక రంగాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. సామాన్య మధ్య తరగతి ప్రజలతో పాటు బడుగు బలహీన వర్గాలు వారు పడరాని పాట్లు పడుతున్నారని దుయ్యపట్టారు.
More From
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications