వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదేం కొత్త విషయం కాదు, మన్మోహన్ చెప్పారు: కేవీపీ రామచంద్ర రావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడతానని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రా రావు మంగళవారం నాడు ఢిల్లీలో మీడియాతో చెప్పారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడతానని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రా రావు మంగళవారం నాడు ఢిల్లీలో మీడియాతో చెప్పారు.

ప్రత్యేక హోదాకి, ప్రత్యేక ప్యాకేజీకి ముడిపెట్టడం ఏమాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాల్లో సగం కూడా ప్యాకేజీతో రావని, ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడతానని చెప్పారు.

<strong>కడప ఓటమి ఎఫెక్ట్: 'త్వరలో టిడిపిలోకి వైసిపి ఎమ్మెల్యేలు, టచ్‌లో..'</strong>కడప ఓటమి ఎఫెక్ట్: 'త్వరలో టిడిపిలోకి వైసిపి ఎమ్మెల్యేలు, టచ్‌లో..'

KVP bats for Special Status to Andhra Pradesh

పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు అనేది కొత్త విషయం కాదని కేవీపీ రామచంద్ర రావు చెప్పారు. అది చట్టంలోనే ఉందన్నారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ దీనిపై ప్రకటన చేశారని చెప్పారు.

English summary
Congress Party MP KVP Ramachandra Rao on Tuesday said that he will fight for Special Status for Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X