వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైఎస్ జగన్ ని కలిసిన లగడపాటి.. ఎందుకంటే...
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురువారం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వెళ్లారు. స్వయంగా శుభలేఖ అందజేసి తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు.
అమరావతి: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురువారం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వెళ్లారు. ఈ నెల 25న లగడపాటి రాజగోపాల్ కుమారుడి వివాహం జరగనుంది.
Recommended Video
జగన్
పాదయాత్ర
గందరగోళం
:
రోజా
ఉన్నచోట
ఉండవు
గా
!
Jagan
fired
on
MLA
Roja
|
Oneindia
Telugu
ఈ నేపథ్యంలో ఆ వివాహానికి వైసీపీ అధినేత ను ఆహ్వానించే నిమిత్తం వెళ్లిన రాజగోపాల్.. జగన్ కు స్వయంగా శుభలేఖ అందజేసి తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు. అయితే, ఈ నెల 6 నుంచి పాదయాత్ర ప్రారంభం కానుండటంతో తాను హాజరుకాలేనని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా జగన్, లగడపాటి సుమారు అరగంట పాటు సమావేశమైనట్టు తెలిసింది. ఈ సమావేశంలో జగన్ తో పాటు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు కూడా ఉన్నట్టు సమాచారం. లగడపాటి వెంట తిరువూరు నియోజకవర్గ నేత కావూరి విజయ్ కుమార్ కూడా ఉన్నారు.
Comments
ycp chief former mp lagadapati rajagopal invitation వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్
English summary
Former MP Lagadapati Rajagopal meet YCP Chief YS Jagan Mohan Reddy here in Lotuspond, Hyderabad on Thursday to invite Jagan to his son's marriage. After taking a wedding card from Rajagopal.. YS Jagan told that he is unable to attend the marriage as his Padayatra is going to start it seems.
Story first published: Thursday, November 2, 2017, 23:31 [IST]