వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లా విద్యార్థినిపై రేప్: అతిగా మద్యం తాగించి అఘాయిత్యం, పోలీసుల విచారణ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నగరంలోని దామోదరం సంజీవయ్య లా యూనివర్శిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై అదే యూనివర్శిటీలో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లా యూనివర్శిటీలో చదువుతున్న బీహార్‌కు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఎంవిపి కాలనీలో ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. బుధవారం రాత్రి తమ గదిలో ఈ అమ్మాయిలు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.

అదే సమయంలో ఆ యూనివర్శిటీలోనే నాలుగో సంవత్సరం చదువుతున్న రిసిబ్ సింగ్ అనే సీనియర్ విద్యార్థి ప్రాజెక్ట్ వర్క్ చేసుకునేందుకు వీరి గదికి వచ్చాడు. అక్కడ రిసిబ్ సింగ్ బాగా మద్యం తాగి, ఆ అమ్మాయిల్లో ఒకరికి కూడా బాగా మద్యం పట్టించాడని పోలీసులు చెబుతున్నారు.

ఆ తర్వాత, మద్యం మత్తులో రిసిబ్ సింగ్ ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడని చెప్పారు. తనపై అత్యాచారం జరిగిన విషయన్ని బాధితురాలు గురువారం తెల్లవారుజాము వరకూ తెలుసుకోలేకపోయింది.

కాగా, ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెక్షన్ 379 కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

లా విద్యార్థినిపై రేప్: అతిగా మద్యం తాగించి అఘాయిత్యం, పోలీసుల విచారణ

లా విద్యార్థినిపై సీనియర్ రేప్

లా విద్యార్థినిపై సీనియర్ రేప్

విశాఖపట్నం నగరంలోని దామోదరం సంజీవయ్య లా యూనివర్శిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై అదే యూనివర్శిటీలో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు.

పోలీసుల విచారణ

పోలీసుల విచారణ

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లా యూనివర్శిటీలో చదువుతున్న బీహార్‌కు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఎంవిపి కాలనీలో ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

పోలీసుల విచారణ

పోలీసుల విచారణ

బుధవారం రాత్రి తమ గదిలో ఈ అమ్మాయిలు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.

పోలీసుల విచారణ

పోలీసుల విచారణ

అదే సమయంలో ఆ యూనివర్శిటీలోనే నాలుగో సంవత్సరం చదువుతున్న రిసిబ్ సింగ్ అనే సీనియర్ విద్యార్థి ప్రాజెక్ట్ వర్క్ చేసుకునేందుకు వీరి గదికి వచ్చాడు.

ఘటన జరిగిన గది

ఘటన జరిగిన గది

అక్కడ రిసిబ్ సింగ్ బాగా మద్యం తాగి, ఆ అమ్మాయిల్లో ఒకరికి కూడా బాగా మద్యం పట్టించాడని పోలీసులు చెబుతున్నారు.

మందు బాటిళ్లు

మందు బాటిళ్లు

ఆ తర్వాత, మద్యం మత్తులో రిసిబ్ సింగ్ ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడని చెప్పారు.

లా యూనివర్సిటీ

లా యూనివర్సిటీ

తనపై అత్యాచారం జరిగిన విషయన్ని బాధితురాలు గురువారం తెల్లవారుజాము వరకూ తెలుసుకోలేకపోయింది.

పోలీసుల విచారణ

పోలీసుల విచారణ

కాగా, ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పరారీలో నిందితుడు

పరారీలో నిందితుడు

సెక్షన్ 379 కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

English summary
A first year Law student of Damodar Visveswaraiah Law College in Muvvalavanipalem, in Visakhapatnam, was raped by a 4th year student from the same college, early this morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X