వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సానియా పాక్ కోడలు: కేసీఆర్‌పై బీజేపీ, ఓయులో దీక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Laxman questioned nativity of Sania
హైదరాబాద్: పాకిస్తాన్‌కు కోడలిగా వెళ్లిన సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడమేమిటని తెలంగాణ బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ బుధవారం ప్రశ్నించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముస్లిం ఓటు బ్యాంకు కోసం కేసీఆర్ ప్రభుత్వం ఫీట్లు చేస్తోందన్నారు.

పాకిస్థాన్ కోడలైన సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం, ముస్లింలకు రిజర్వేషన్లు, రంజాన్‌కు ముందే జీతాల చెల్లింపులు ఇందులో భాగమే అన్నారు. నవ తెలంగాణ నిర్మాణం అంటే ఓటు బ్యాంకు నిర్మాణమా అని ప్రశ్నించారు. అన్ని పండుగలకు కూడా ముందుగానే జీతాలు చెల్లించే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.

మజ్లిస్‌కు తెరాస తలొగ్గి తెలంగాణ రాజముద్రలో చార్మినార్ పొందుపర్చిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటుకు 1956 స్థానికత నిబంధనను పెట్టిన తెరాస ప్రభుత్వం మహారాష్ట్రలో పుట్టి పాకిస్థాన్ కోడలిగా వెళ్లిన సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పుడు సోనియాకు స్థానికత వర్తించదా అని నిలదీశారు. తెలంగాణ, కాశ్మీర్‌పై టీఆర్ఎస్ ఎంపీ

English summary
BJPLP Dr.K Laxman questioned Telangana CM K chandrasekhar Rao about the nativity of Sania Mirza.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X