ఏపీ వేర్ హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల సంస్థ ఛైర్మన్గా తెలుగుదేశం పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు.
తనకు అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబుకు ఈ సంరద్భంగా ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు సంస్కృతి, లలిత కళల అభివృద్ధికి ఏడు కళాశాలలు: మంత్రి పల్లె
తెలుగు సంస్కృతి, లలిత కళల అభివృద్ధికి రాష్ట్రంలో ఏడు కళాశాలల ఏర్పాటుకు వెంటనే కార్యాచరణ సిద్ధం చేయాలని ఏపీ ఐటీ, సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అధికారులను ఆదేశించారు.
శనివారం ఆయన సాంస్కృతిక శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతపురంలో ఎన్టీ రామారావు కళాతోరణం నిర్మాణానికి స్థలం, బడ్జెట్ అంచనాలను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఏపీ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతి తరహాలో అమరావతిలో ఒక సమావేశమందిరాన్ని నిర్మిస్తామని మంత్రి పల్లె తెలిపారు. దీనికి అవసరమైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
చంద్రబాబుతో ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల సంస్థ ఛైర్మన్గా తెలుగుదేశం పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ను నియమించారు.
చంద్రబాబుతో ప్రసాద్
ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు.
ప్రసాద్
తనకు అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబుకు ఈ సంరద్భంగా ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాదుతో ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల సంస్థ ఛైర్మన్గా తెలుగుదేశం పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ను నియమించారు.