వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: పుదుచ్చేరి మంత్రి మల్లాడి ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పుదుచ్చేరి మంత్రి, యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు తీవ్రంగా మండిపడ్డారు. విశాఖపట్నంలో మత్సకారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంపై మల్లాడి విమర్శలు గుప్పించారు.

 Malladi krishna rao fires at Chandrababu

తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన మత్స్యకారులపై మండిపడటానికి చంద్రబాబు ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. తక్షణమే మత్స్యకారులకు క్షమాపణ చెప్పాలని మల్లాడి కృష్ణారావు డిమాండ్‌ చేశారు.

యాభై సంవత్సరాలు దాటిన మత్స్యకారులకు పింఛన్లు, బ్యాన్‌ పీరియడ్‌ రిలీఫ్‌ ఇస్తానని చెప్పిన చంద్రబాబు.. ఎందుకు ఇవ్వలేందంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవడానికి మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తానని చంద్రబాబు చెప్పారని, అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఎందుకు చేర్చలేదో వివరణ ఇవ్వాలని మల్లాడి డిమాండ్‌ చేశారు.

English summary
Puducherry minister Malladi Krishna Rao fired at Andhra Pradesh CM Chandrababu Naidu for fishermen issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X