వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదేనా 'రాజన్న రాజ్యం'..? వైసీపీ మూకలు ఇంకెంతమందిని బలి తీసుకుంటారో : లోకేశ్

|
Google Oneindia TeluguNews

ఆశా కార్యకర్త జయలక్ష్మి ఆత్మహత్యకు మంత్రి పేర్ని నాని వేధింపులే ప్రధాన కారణమని మాజీ మంత్రి లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు జయలక్ష్మి రాసిన లేఖను లోకేశ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈనేపథ్యంలోనే మంత్రిపై పలు విమర్శలు చేశారు. నేరుగా మంత్రి వేధింపులకు పాల్పడితే వైసీపీ నేతలు ఎంతమందిని బలితీసుకుంటారోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రానికి మహిళ హోంమంత్రి ఉన్నప్పుడే తోటి మహిళలలు వేధింపులకు గురువుతున్నారని అన్నారు. మహిళలకు రాష్ట్రంలో సరైన భద్రత లేదని పేర్కోన్నారు. ఇదేనా రాజన్న రాజ్యం అంటూ ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశ్నించారు...

కాగా క్రిష్ణా జిల్లా మచీలీపట్నం ప్రాంతానికి చెందిన జయలక్ష్మి రాజుపేట ప్రాంతంలో గత పదిహేనేళ్లుగా ఆశ వర్కర్‌గా పని చేస్తున్నారు. అయితే ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ , అయిన మట్టా తులసీ అనే వైసీపీ నాయకురాలు ఆమేను ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరించారని ,దీనికి మంత్రి పేర్ని నానీ కూడ మద్దతుగా ఉన్నారంటూ ఆవేదన చెందిన ఆమే ఓ లేఖ రాసి నిద్రమాత్రలు ఆత్మహత్య యత్నం చేశారు. దీంతో ఆమేను హుటాహుటిన మచీలీ పట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Minister Perni Nani blames Ashas workers suicide attempt: Lokesh

English summary
Former ap minister Lokesh criticised minister Nani of harassing a woman on Asha activist Jayalakshmi's suicide
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X