వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ బురద రాజకీయం
గుంటూరు: వరద బాధితులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆదుకుంటే వైసిపి అధినేత జగన్ బురద రాజకీయాలు చేయడం విడ్డూరమని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. దాచేపల్లిలో పంటలు మునిగిపోవడానికి వైసిపి గుత్తేదారులే కారణమన్నారు. అక్కడ జగన్ అడుగు పెడితే మహిళలు నిలదీస్తారన్నారు. వరద బాధితులను ఆదుకోవాలని కనీసం పార్టీ నేతలను ఆదేశించలేని జగన్కు సీఎంను విమర్శించే హక్కు లేదన్నారు.
Comments
pattipati pulla rao prattipati pulla rao ys jagan andhra pradesh politics rain flood పత్తిపాటి పుల్లారావు ప్రత్తిపాటి పుల్లారావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వర్షం వరద
English summary
Minister Prathipati alleges YS Jagan policises Palnadu floods
Story first published: Wednesday, September 28, 2016, 17:04 [IST]