వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూటుగా తాగి హోటల్లో గదులు కావాలని చిందులు తొక్కిన ఎమ్మెల్యేలు

పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బాగా తాగి విశాఖపట్నంలో చిందులు వేసిన వైనం వెలుగు చూసింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బాగా తాగి విశాఖపట్నంలో చిందులు వేసిన వైనం వెలుగు చూసింది.

విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు వచ్చారు. అనంతరం నోవాటెల్ హోటల్ వద్దకు గురువారం అర్ధరాత్రి వచ్చి తమకు గదులు కావాలని సిబ్బందిపై చిందులు తొక్కారు.

MLAs hulchul in Vishakapatnam

అయితే ఎమ్మెల్యేలకు మరో హోటల్లో గదులు కేటాయించామని అధికారులు చెప్పినా వినిపించుకోలేదు. నోవాటెల్లోనే కావాలని పట్టుబడ్డారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలు బాగా తాగి ఉన్నారని అంటున్నారు.

English summary
MLAs from West Godavari and Nellore created nuisancein Vishakapatnam on Thursday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X