వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్: టీడీపీలో చేరిన మరో ఎమ్మెల్సీ

తెలుగుదేశం పార్టీ గూటికి మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ చేరారు. గుంటూరుకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ మహ్మద్‌ జానీ శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి,

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ గూటికి మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ చేరారు. గుంటూరుకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ మహ్మద్‌ జానీ శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు.

mohammad johny joined in TDP

ఈ సందర్భంగా చంద్రబాబు.. జానీకి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, జానీ మద్దతుదారులు పాల్గొన్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు టీడీపీలో చేరగా, తాజాగా జానీ చేరడం గమనార్హం.

English summary
Congress MLC Mohammad Johny on Saturday joined in Telugu Desam Party on the presence of TDP president Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X