వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లీకూతుళ్లపై కామాంధుడి అత్యాచారం: ఇంటికి నిప్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కామాంధుడు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో తల్లీ కూతుళ్లపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు.

అడ్డొచ్చిన స్నేహితుడిపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. ఇంట్లో వంటగ్యాస్ లీక్ చేసి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు బాధితులను సజీవ దహనం చేసే యత్నం చేశాడు. 25 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు బాలకృష్ణ కోసం గాలిస్తున్నారు.

Mother and daughter raped in West Godavari district

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. కొమరోలు మండలం దత్తవాడ దగ్గర ట్రాక్టర్‌ - ఇన్నోవాలు ఢీకొనడం వల్ల జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లాలోని నిడమానూరు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మరణించారు.

English summary
Mother and daughter have been raped by man, Balakrishna in West Godavari district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X