వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుంటూరులో మీడియాపై భూమా అనుచరుల దాడి, ఫిర్యాదు

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు లో మీడియా ప్రతినిధుల పై నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మనంద రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. కెమెరాలు పగులగొడతామని భూమా అనుచరులు వీరంగం సృష్టించారు.

భూమా బ్రహ్మనందరెడ్డి అనుచరులు వీరంగం సృష్టిస్తోన్నా టిడిపి నేతలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. గుంటూరు డొంక రోడ్డు లో వినాయకుడి మండపానికి వచ్చిన మంత్రి భూమా అఖిల ప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మనంద రెడ్డి మీడియా కవరేజ్ వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేశారు.

Nandhyala Mla Bhuma brahmanandha reddy followers attacks on journalists

భూమా బ్రహ్మనందరెడ్డి అనుచరులపై మీడియా ప్రతినిధులు అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పోలీస్ యంత్రాంగం. ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని పలువురు సీనియర్ జర్నలిస్టులు అన్నారు.

జర్నలిస్టులపై దాడికి దిగిన భూమా బ్రహ్మనందరెడ్డి అనుచరులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి.

English summary
Nandhyala Mla Bhuma brahmanandha reddy followers attacked on journalists on Wednesday at Guntur. journalists complaint against Bhuma followers.Journalist unions condemned the attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X